వాస్తవానికి ఎన్టీఆర్అంటే తెలుగు రాష్ట్ర ప్రజలకే కాదు యావత్ భారత దేశంలో సినీ ప్రియులకు ఎంతో ఇష్టమైన నటులు. కేవలం ఆయన నటుడిగానే కాకుండా గొప్ప రాజకీయ నాయకులు.. ఆయన స్థాపించిన పార్టీనే తెలుగు దేశం. ఈ కారణంతోనే ఆయన జీవి కథ ఆధారంగా ఎన్టీఆర్బయోపిక్ తీశారు..కానీ ప్రేక్షకులు మాత్రం ఆ మూవీస్ ని ఆదరించలేకపోయారు. 'మహానటుడు' ఎన్టీఆర్జీవితంపై వచ్చిన బయోపిక్ ని ప్రేక్షకులు తిరస్కరించడంతో.. నాగార్జునకూడా తన తండ్రిఅక్కినేని నాగేశ్వరరావు గొప్పనటులు.. దాంతో ఆయన బయోపిక్ తీసేందుకు గతంలో ప్లాన్ వేసినట్లు టాలీవుడ్టాక్.
కాకపోతే అప్పట్లో నాగార్జునఒకసారి అక్కినేని నటించిన సినిమాలను రీమేక్చేయడానికి భయపడే నేను.. ఆయన బయోపిక్ తీసేందుకు సాహసం చేయలేనని ఇన్ డైరెక్ట్ గా బాలయ్యకు చురకలు అంటించారు. మొత్తానికి ఎన్టీఆర్బయోపిక్ ఫ్లాప్ అవ్వడంతో ఏఎన్నార్ బయోపిక్ తీయాలనే ఆలోచనలు పూర్తిగా పక్కన పెట్టేసినట్లు టాలీవుడ్సమాచారం. కాకపోతే మహానటి, ఎన్టీఆర్బయోపిక్ లో మాత్రం నాగేశ్వరరావు పాత్రలో నటించారు ఆయన మనవళ్లు.
]]>