Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 305593

జీవోల విషయం లో జగన్ గట్టి నిర్ణయం ?

$
0
0
వైయస్ జగన్సర్కార్ కరోనా వైరస్దెబ్బకి అనేక అవస్థలు పడుతోంది. ఆర్థికంగా భయంకరమైన కష్టాలు ఎదుర్కొంటున్న వైయస్ జగన్కి ప్రతిపక్షం నుండి దాడి కూడా అదే స్థాయిలో ఉంది. కరోనా కట్టడి చేయడంలో చాలా పకడ్బందీ ప్లానింగ్ తో వెళ్తున్న ప్రతిపక్ష మీడియామరియు ప్రతిపక్ష నేతలు గట్టిగా టార్గెట్ చేసి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావడానికి అనేక కుయుక్తులు పన్నుతున్నారు. మామూలుగా కరోనా కట్టడి చేయడంలో మొదటిలో చాలా సక్సెస్సాధించిన వైఎస్ జగన్సర్కార్..ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారికి కరోనా వైరస్సోకటం తో దేశంతో పాటు ఏపీప్రభుత్వం కూడా ఒక్కసారిగా షేక్ అయింది. ఢిల్లీమత ప్రార్థనలకు వెళ్లిన వారికి కరోనా వైరస్పాజిటివ్ ఫలితాలు రావడంతో ఏపీలో ఊహించని విధంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోయింది.

ఇటువంటి తరుణంలో విశాఖకి రాజధానితరలించే ఆలోచన విషయంలో వైయస్ జగన్సర్కార్ వాయిదా వేయడానికి రెడీగా ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా విశాఖపట్టణంలో కరోనా వైరస్పాజిటివ్ కేసులు చాలా ఎక్కువగా నమోదవుతున్న తరుణంలో ఈ ఏడాది రాజధానివికేంద్రీకరణ అనేది లేనట్టే అని చాలామంది అంటున్నారు. మరోపక్క అమరావతినుంచే సచివాలయం పనులు కొనసాగించాలని జగన్సర్కార్ ఫుల్ గా డిసైడ్ అయిందట. ఇదిలా ఉండగా ప్రతిపక్ష పార్టీటిడిపిరాజధానివికేంద్రీకరణ అదేవిధంగా ప్రభుత్వం నుండి అమలవుతున్న జీవోల విషయంలో ప్రతి దానికి అడ్డు పడుతున్న తరుణంలో జగన్సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.



అదేమిటంటే ప్రభుత్వం పరంగా విడుదలవుతున్న జీవోలను నిద్రపోవటానికి టిడిపిన్యాయస్థానాన్ని ఆశ్రయించి చాలావరకు జీవోల విషయంలో జగన్పై పైచేయి సాధించింది. అయితే ఈ తరుణంలో ఇక జీవోల విషయంలో ముందుగా కేబినెట్లో చర్చించి ఆ జీవో విషయంలో న్యాయపరంగా చిక్కులు రాకుండా న్యాయనిపుణులతో చర్చించి తర్వాత అమలు చేయాలని జగన్డిసైడ్ అయినట్లు సమాచారం. ఈ విధంగా కరోనా వైరస్ప్రభావం తగ్గిన తర్వాత జగన్పక్కా ప్లానింగ్ తో రాజకీయాలు చేయాలని దానికి ఇప్పటికీ అండర్ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అయినట్లు వైసీపీపార్టీలో టాక్.

]]>

Viewing all articles
Browse latest Browse all 305593

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>